Home » Attack
chennai Chain Snatcher : రోజు రోజుకు సమాజంలో ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బు కోసం సాటి మనుషుల్నే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు. మనిషిని సృష్టించిన డబ్బే మనిషిని నడిపిస్తోంది. ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది అనటానికి చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే �
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తైంది. నాలుగోదశ పోలింగ్ ఏప్రిల్ 10 తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంల�
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఇంటిపన్ను కట్టమన్నందుకు ఏకంగా మున్సిపల్ అధికారులపై దాడి చేశాడు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్య అనుచరుడు సూర్యనారాయణ రెడ్డి అలియస్ సూరీడుపై హత్యాయత్నం జరిగింది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ఇప్పుడు రూ. 10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్లైన్ లో నిధులు సే�
దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువ అవటంతో కొన్ని నగరాల్లో లాక్ డౌన్, మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించి కోవిడ్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్టలో మాస్క్ పెట్టుకోల
మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
Mamata bone injury campaign in wheelchair : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కాకపుట్టిస్తున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలేకాదు..ఏకంగా దాడులే జరుగుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ
Trinamool vs BJP పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మమతా బెనర్జీ.. సాయంత్రం ప్రచారం ముగించుకొని బయల్దేరేందుకు కారు ఎక్కు�