Home » attacked
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్ పై రాకెట్ గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం తర్న్ తరన్ లో తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి ప్లిలర్ కు రాకెట్ గ్రనేడ్ తగిలింది.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు
నర్హేలో ఉన్న లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్కు గురువారం కొంత మంది వచ్చి అప్పుగా మద్యం అడిగారు. అందుకు యజమాని గురన్న ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు అదే బార్కు వచ్చి మళ్లీ అప్పుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనని మళ్
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వెళ్లిన కేజ్రీవాల్పై ఆగ�
తమన్నా బౌన్సర్లు తెలుగు సినీ జర్నలిస్టులపై దాడి చేశారు. ‘బబ్లీ బౌన్సర్’ మీడియా సమావేశానికి తమన్నాతో పాటు దర్శకుడు మధుర్ బండార్కర్ హాజరయ్యాడు. మీడియాతో ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత తమన్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మ�
విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విజయవాడలో మరోసారి కాల్ మనీ వేధింపుల కలకలం రేగింది. అదనంగా వడ్డీ చెల్లించలేదంటూ.. ఓ మహిళపై కాల్ మనీ ముఠా దాడికి దిగింది. బాధితురాలు రెండేళ్ల క్రితం రమ్యశ్రీ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే.. అసలు చెల్లించినా అదనంగా 10 లక్షల రూపాయలు చెల�
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.