-
Home » Aurangabad
Aurangabad
మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. భర్తను చంపించిన భార్య..
విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Maharashtra: యూసీసీ ప్రచారం నుంచి ఒక్కసారిగా జిమ్కు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన ఏం చేశారో వీడియో చూశారా?
యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Stray Dogs : చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన మాజీ మేయర్
ఇంట్లోనే విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండాపోయాయని అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మేయర్. దీంతో మున్సిపల్ అధికారులు రగంలోకి దిగారు. ఏకంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేశారు.
CM KCR: టార్గెట్ మహారాష్ట్ర.. 24న ఔరంగాబాద్లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్
మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు.
Fighting For Eggs: కోడి గుడ్లు కోసం తన్నుకున్నారు.. రెండు వర్గాల మధ్య ఘర్షణలో మహిళ మృతి..
కోడి గుడ్లు పంచుకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వర్గంవారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి.
Fire In Bihar: ఔరంగాబాద్లో పేలిన సిలీండర్.. 30మందికి గాయాలు.. ఛత్ పూజ సందర్భంగా ఘటన
సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Aurangabad name change : ఔరంగాబాద్ పేరు మార్చడానికి రూ.1,000 కోట్లు ఖర్చు..
ఔరంగాబాద్ నగరం పేరు మార్చటానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది ప్రజల సొమ్ము కాదా? అంటూ ప్రశ్నించారు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్.
Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్గా మార్చారు.
Maharashtra : ఈభార్యలు మాకొద్దు బాబోయ్ అంటూ..’వట పౌర్ణమి వ్రతం’చేసిన భర్తలు
ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా ఈభార్యలు మాకొద్దని ప్రార్థిస్తూ కొంతమంది పురుషులు 'వట సావిత్రి పూర్ణిమ వ్రతం'చేశారు. ఈ పూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Summer Trains : హైదరాబాద్-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.