Home » Australia
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�
ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చుకు కోట్లాది మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. మరెన్నో ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. ఇటువంటివాటిని రక్షించేందుకు జంతు డాక్టర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. మూగజీవాలను రక్షించేందుకు ప్రభుత్వ అధికారులు చేయగ
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. ఎన్నో జంతువులు పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన�
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని తట్టుకోలేని ప్రజలు..సమ�
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెల్చుకున్నాడు. ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్
అంతర్జాతీయ క్రికెట్లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ ట
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్లో చోటు దక్కించుకోని ధావన్కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �