Home » Australia
ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్లోని రాజ్�
వాడిన పూలే వికసించెను అన్నట్లుగా అగ్నికి కాలిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. అదే ప్రకృతి గొప్పదనం. కార్చిచ్చులో నల్లగా కలిపోయిన చెట్టల మోడులుగా మారిపోయాయి. పచ్చదనంతో ఆహ్లాదనం కలిగించే ఆస్ట్రేలియా అడవులు కార్చిచ్చుకు కాలిపోయాయి. ప్రకృతి గ
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కార్చిచ్చు తర్వాత
ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేస్తున్నక్రమంలో ఫైర్ఫైటర్ ఆండ్రూ ఓడ్వైర్ పై ఓ చెట్టు పడి మృతి చెందారు. అలా చనిపోయిన ఆండ్రూ ఓడ్వైర్కు అంతిమ సంస్కారాలలో ఓ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సిడ్నీలో 36 ఏళ్ల ఆండ్రూ ఓడ్వై�
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�
ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చుకు కోట్లాది మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. మరెన్నో ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. ఇటువంటివాటిని రక్షించేందుకు జంతు డాక్టర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. మూగజీవాలను రక్షించేందుకు ప్రభుత్వ అధికారులు చేయగ
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. ఎన్నో జంతువులు పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన�
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు