Australia

    దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ : IPL వేలంలో రూ.15.50 కోట్లు పలికిన ఆసీస్ క్రికెటర్

    December 19, 2019 / 11:54 AM IST

    ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు

    వడగాలితో మటన్ వండేశాడు

    December 18, 2019 / 07:12 AM IST

    గతేడాది వేసవిలో భారత్‌లో పెరిగినట్లుగా ఆస్ట్రేలియాలోనూ సమ్మర్‌ హీట్ దంచేస్తుంది. వడగాలుల దెబ్బకు మనుషులు ఇంట్లోంచి బయటకు రావడం మానేస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మీ పెంపుడు జంతువులను బ�

    స్మిత్ స్టన్నింగ్ క్యాచ్: సెకన్ల వ్యవధిలో పట్టేశాడు

    December 13, 2019 / 01:40 PM IST

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 248 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడి 416పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ రెండవ రోజు ఆట ముగిసే సమాయానికి 109పరుగ�

    ఓ థర్డ్ అంపైర్.. అది నో-బాల్ : పాక్ ఫ్యాన్స్ ఫైర్

    November 21, 2019 / 02:27 PM IST

    ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య గబ్బా వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నోబాల్ వేశాడు. అదే బంతికి పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు. బౌలింగ్ వేసే సమయంలో కమిన్స్.. లైన్ తొక్క

    బుమ్రా రీ ఎంట్రీ, వెస్టిండీస్‌తో సిరీస్‌కు భువీ

    November 19, 2019 / 12:02 PM IST

    అంతర్జాతీయ క్రికెట్‌కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని భావించారు. ఆ సమయంలో నిర్వహించి�

    టీ20ల్లోకి వార్నర్, స్మిత్‌ల రీ ఎంట్రీ

    October 25, 2019 / 08:08 AM IST

    ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాదికాలం నిషేదానికి గురయ్యారు. కొద్ది నెలల క్రితమే గడువు కాల�

    అనంతపురంలో ఆడమ్ గిల్ క్రిస్ట్

    September 12, 2019 / 09:27 AM IST

    ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురం వచ్చాడు. గురువారం అనంతపురంలో ఉన్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న స్టేడియం పరిశీలించాడు. క్�

    2 టెస్టుల్లో: భారత్‌కు 120 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 56 పాయింట్లు

    September 9, 2019 / 11:37 AM IST

    ఇంగ్లాండ్ గడ్డపై 18ఏళ్ల నాటి కలను నెరవేర్చుకున్న ఆస్ట్రేలియా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డపై 2001తర్వాత తొలిసారి యాషెస్ సిరీస్ రూపంలో టెస్టు విజయాన్ని అందుకుంది. ఇది ఆసీస్‌కు గొప్ప విజయాన్నేమీ అందించలేదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌�

    ఒకే ఒక్కడు మనగాడు: యాషెస్‌ టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం

    August 25, 2019 / 04:04 PM IST

    క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ రేపిన 2019 ప్రపంచకప్ ఫైనల్ పోరులో 44 ఏళ్ల ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెన్‌స్టోక్స్ యాషెస్ సిరీస్‌లో కూడా ఇంగ్లాండ్ పరువు నిలిపారు. యాషెస్ సిరీస్‌లో ఓటమి అంచున ఉన్న ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు బె

    ఔషధాల మెండు : ‘పండు’ దెబ్బకు యూనివర్శిటీ ఖాళీ 

    May 15, 2019 / 09:28 AM IST

    పండు..దెబ్బకు యూనివర్శిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. పండు అంటే ఏదో పూరీ జగన్నాథ్ సినిమాలో మహేశ్ బాబు కాదు. చెట్టుకుకాసిన పండేనండీ బాబూ..ఈ పండు ఓ పేద్ద యూనివర్శిటీపై కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు..యూనివర్శిటీ మొత్తం ఖాళీ చేయించేసింది ఈ పండు. పండు త

10TV Telugu News