Australia

    మ్యాచ్‌లో మొదటి దెబ్బ మనీశ్ పాండే క్యాచ్

    January 18, 2020 / 01:31 AM IST

    టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్‌మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్‌ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ �

    ప్రతీకారం తీరింది: 36పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

    January 17, 2020 / 04:06 PM IST

    భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ �

    INDvsAUS: ఆస్ట్రేలియా టార్గెట్ 341

    January 17, 2020 / 11:46 AM IST

    టీమిండియా దూకుడు చూపించింది. తొలి వన్డే ఓటమికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలని రెచ్చిపోయింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు 341పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్(42; 44బంతుల్లో 6ఫోర్లు).. ధావన్(96; 90బంతుల్లో 13ఫోర్లు,

    కీలక పోరు: భారత్ బ్యాటింగ్.. ఆస్ట్రేలియా ఫీల్డింగ్

    January 17, 2020 / 08:02 AM IST

    తొలి మ్యాచ్‌లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్‌నే కాదు… సిరీస్‌ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ పో�

    టీమిండియా గెలిచి నిలిచేనా : సిరీస్‌పై ఆసీస్ కన్ను

    January 17, 2020 / 01:31 AM IST

    ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�

    చెత్త రికార్డులోనూ కోహ్లీనే టాప్

    January 15, 2020 / 04:58 AM IST

    టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డుల్లోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ తానే టాప్ గా ఉన్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్‌తో మ్యాచ్‌�

    పంత్ బదులు కీపర్‌గా రాహుల్!

    January 15, 2020 / 02:18 AM IST

    ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహు�

    అదరగొట్టిన ఆస్ట్రేలియా: టీమిండియా మేల్కోవల్సిన టైమ్ వచ్చేసింది

    January 14, 2020 / 04:11 PM IST

    భారత్ టూర్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. భారత్‌పై  10వికెట్ల తేడాతో విజయేకేతనం ఎగురవేసింది. మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఆశలు గల్లంతు చేసింది. భారత్ నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఒక్క �

    ప్రభుత్వ ఆదేశాలతో 5 వేల ఒంటెలు కాల్చివేత

    January 14, 2020 / 02:08 PM IST

    ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�

    కోహ్లీసేనతో తొలి వన్డే.. కంగారూల టార్గెట్ 256

    January 14, 2020 / 12:38 PM IST

    భారత బ్యాట్స్‌మెన్‌ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు,  1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్

10TV Telugu News