Home » Australia
టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ �
భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ �
టీమిండియా దూకుడు చూపించింది. తొలి వన్డే ఓటమికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలని రెచ్చిపోయింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు 341పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్(42; 44బంతుల్లో 6ఫోర్లు).. ధావన్(96; 90బంతుల్లో 13ఫోర్లు,
తొలి మ్యాచ్లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్నే కాదు… సిరీస్ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ పో�
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డుల్లోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ తానే టాప్ గా ఉన్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్తో మ్యాచ్�
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లోనే భారత్కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహు�
భారత్ టూర్లో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. భారత్పై 10వికెట్ల తేడాతో విజయేకేతనం ఎగురవేసింది. మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఆశలు గల్లంతు చేసింది. భారత్ నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఒక్క �
ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�
భారత బ్యాట్స్మెన్ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్