Home » Australia
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. అయిత�
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. ప్�
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�
రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ పతనాన్ని శాసించిన టీమిండియా అదే జోరుతో సిరీస్ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ను 1-1సమం చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొట్టనుంది. హ�
టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ �
భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ �
టీమిండియా దూకుడు చూపించింది. తొలి వన్డే ఓటమికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలని రెచ్చిపోయింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు 341పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్(42; 44బంతుల్లో 6ఫోర్లు).. ధావన్(96; 90బంతుల్లో 13ఫోర్లు,
తొలి మ్యాచ్లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్నే కాదు… సిరీస్ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ పో�
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�