Home » Australia
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. క్రికెట్ లెజెంట్ సచిన్,సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెటుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్, ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆదివారం(ఫి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మందు దొరకదా ? వందల మంది మృతి చెందుతుండడం..పొరుగు దేశాలకు ఈ వైరస్ పాకుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్కు విరుగుడుకట్టే పనిలో ఉ�
రిపోర్టర్స్ ఎన్నో విషయాలన్ని ప్రపంచానికి చెబుతారు. పలు అంశాలపై ఎటువంటి అవగాహన పెంచుకోవాలో కూడా చెబుతారు. అలా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది ఓ మ�
ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమై�
ఆస్ట్రేలియా అడవుల్లో మొదలైన దావాగ్నికి భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ఆస్ట్రేలియాలోని అడవిలో మొదలైన కార్చిచ్చు క్షణాల్లో పగటిపూటను చీకటిగా మార్చేస్తోంది. అడవిలోని పొదలకు న
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. అయిత�
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. ప్�
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�
రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ పతనాన్ని శాసించిన టీమిండియా అదే జోరుతో సిరీస్ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ను 1-1సమం చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొట్టనుంది. హ�