Home » Australia
ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరగనున్న మొదటి వన్డే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిర
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే బెంగళూరు చే�
స్కాంట్లాండ్ : సమద్రాలు దాటి..దేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఎట్టకేలకు సురక్షితంగా హాయిగా మనం చేరాలనుకున్న గమ్యస్థానం చేరుకున్న తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం లగేజ్ చెక్ చేసుకుంటాం. హమ్మయ్య అంతా ఉంది అని రిలాక్స్ అవుతాం
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ వ�
ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్త�
సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టించగలమని చెప్పి మరీ సిరీస్లను కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందు టెస్టు సిరీస్ విజయమనేది ఓ కల. అలాంటిది టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భార
ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం
సిడ్నీ : వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోతోంది. వీధులన్నీ వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కనీసం రాకపోకలకు కూడా వీలు లేకపోవ�
విశాఖపట్టణం : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ -20 మ్యాచ్ కోసం విశాఖ వాసులు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇందుకు ఫిబ్రవరి 02వ తేదీ నుండి టికెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం లోని ఏసీఏ – వీడీస�
మెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�