Home » Australia
ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.
వరుస ఓటములు.. సిరీస్ వైఫల్యాలు.. సొంతగడ్డపైనే విజయం దక్కించుకోలేని భారత్.. విదేశాల్లో అదీ.. పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ గడ్డపైన ఆడి ప్రపంచ కప్ గెలుచుకోలదాననే సందేహాలు సగటు క్రీడాభిమానిలో తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు ముగించుకుని స్వదేశా�
ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి అదృశ్యం స్థానిక తెలుగు వర్గాలలో కలకలం సృష్టిస్తుంది. 32 సంవత్సరాల ప్రీతీ రెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. సిడ్నీలో నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు చెబుతు
భారత జట్టు మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. అరుదైన రికార్డును నమోదు చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అర్థశతకంతో విజయం దక్కేలా చేసిన ధోనీ.. లిస్ట్-ఏ మ్యాచుల్లో 13వేల పరుగులు చేసిన భారత జట్టు ఆటగాళ
క్రికెట్ చరిత్రలో ఎప్పడూ చూడని అవుట్ ఒకటి చోటుచేసుకుంది. ఉమెన్ క్రికెట్ లో విచిత్ర పరిస్థితుల్లో ఔట్ అయిన ఘటన జరిగింది. ఆస్ట్రేలియా-కివీస్ మహిళా జట్ల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్
ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరగనున్న మొదటి వన్డే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిర
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే బెంగళూరు చే�
స్కాంట్లాండ్ : సమద్రాలు దాటి..దేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఎట్టకేలకు సురక్షితంగా హాయిగా మనం చేరాలనుకున్న గమ్యస్థానం చేరుకున్న తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం లగేజ్ చెక్ చేసుకుంటాం. హమ్మయ్య అంతా ఉంది అని రిలాక్స్ అవుతాం
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ వ�
ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్త�