Home » Australia
ఆడటమంటే ఏంటో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేర్పించాడంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, ఎంఎస్ ధోనీలు సూపర్ స్టార్లంటూ కొనియాడాడు. అటువంటి ధోనీకి నిర్ణయాత్మక వన్డేలో పలు అవకాశాల
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్లో భారత్ విజయం సాధ�
ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరును ధోనీ పూర్తి చేసి చూపించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 2 వికెట్లు తీసి బోణీ కొట్టిన భువీ అనంతరం బాల్తో విజృంభించాడు. 6 వికెట్లు తీసి ఆసీస్ బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. అతనితో పాటుగా భువనేశ
పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించి�
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్ను పడగొట్టాడు.
ఆసీస్తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమవడంతో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్-ఆసీస్ ప్లేయర్లను వరుణుడు పరీక్షిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్కు ముందే వర్షం పడటంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఆ తర్వాత టాస్ గెలిచి ఫీల్డిం