Home » Australia
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్ను 1-1తో సమంగా ఉండటంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ �
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమ
భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్.
బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేదాన్ని ఎదుర్కొంటున్న వార్నర్ మార్చి ఆఖరి వారం తర్వాత పునరాగమనం చేయనున్నాడు. స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ఎప్పటినుంచి ఆడతాడోననేది మాత్రం ఆ దేశ క్రికెట్ బోర్టు చేతుల్ల�
టీమిండియా క్రికెటర్గా తొలి విదేశీ పర్యటన అయినప్పటికీ అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్గా నిలిచాడు పంత్. బ్యాట్స్మన్గానే కాకుండా వికెట్ కీపర్గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోనీ వారసుడిగా పేరొందిన ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియాలో�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్నెస్కు పెట్టింది పేరు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బరిలోకి దిగినా ప్రశాంతతను మాత్రం చెదరనీయడు. ఒత్తిడిని ప్రత్యర్థి జట్టు మీదకు మళ్లించడానికి అది కూడా బలమైన కారణం. కానీ, ఆస్ట్రేలియాతో అడిలైడ్
అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్�
కీలక మ్యాచ్లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?
అడిలైడ్ : ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 27.2 ఓవర్లో 134 పరుగుల స్కోర్ వద్ద హ్యాండ్స్కాంబ్ ఔటయ్యాడు. హ్యాండ్స్కాంబ్ 20 రన్స్ చేశాడు. కాంబ్ను జడేజా పెవిలియన్ పంపించాడు. నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుం�
భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.