Home » Australia
భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
* ఫిబ్రవరి 27న మ్యాచ్ * ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ * భారత్–ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్–ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్ నిర్వహక కమిట
చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీ గాయపడ్డ�
ఇషాంత్ వేసిన 48వ ఓవర్లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. దీంతో 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపిం�
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన
ఆడటమంటే ఏంటో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేర్పించాడంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, ఎంఎస్ ధోనీలు సూపర్ స్టార్లంటూ కొనియాడాడు. అటువంటి ధోనీకి నిర్ణయాత్మక వన్డేలో పలు అవకాశాల
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్లో భారత్ విజయం సాధ�
ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరును ధోనీ పూర్తి చేసి చూపించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 2 వికెట్లు తీసి బోణీ కొట్టిన భువీ అనంతరం బాల్తో విజృంభించాడు. 6 వికెట్లు తీసి ఆసీస్ బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. అతనితో పాటుగా భువనేశ
పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు.