Home » Australia
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తరువాత చారిత్రక విజయం సాధించిన టీమిండియా విజయన్నా ఆస్వాదిస్తోంది. కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మ..సహచరులతో కలిసి గెలుపు ఆనందాన్
విరుష్క జంట మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది. విదేశీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ సాధించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క సిడ్నీలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సతీమణి అనుష్కకు విరాట్ కేక్ తినిపించాడు.
భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించినందుకు భారీగా నగదు అనౌన్స్ చేసింది. తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.15లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.7.5లక్షలు ప్ర�
71ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ను సాధించిన ఏషియన్ టీమ్ గా టీమిండియా రికార్డు సృష్టించింది. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ ల్లో 2-1 తో సిరీస్ ను దక్కించుకున్న కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఆస్ట్రేలియా : పారాగ్లైడింగ్ ని అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రెక్కలు కట్టుకుని గాల్లో పక్షుల్లా ఎగిరిపోవాలనీ..ఉల్లాసంగా..ఉత్సాహంగా ఎగిరిపోవాలని వుంటుంది. కానీ కాస్తంత భయం వెనక్కు లాగుతుంది. కానీ కొంచెం ధైర్యం చేస్తే గాల్లో తేలిపోవచ్చు..అది�
ఆస్ట్రేలియా : టీమిండియా చేసిన ‘రివెంజ్’డాన్స్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ని కైవసం చేసుకున్న కోహ్లీ సేన సిడ్నీ స్టేడియాన్ని కాసేపు డ్యాన్స్తో హోరెత్తించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్�
సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�
ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా 300 ఆలౌట్ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఫాలోఆన్లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి
సిడ్నీ : భారత బౌలర్ల విజృంభణతో కంగారు తోక ముడిచేసింది. చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్…20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స�
సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్ర