Home » Award
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�
ఓ బిడ్డను దత్తత తీసుకోవాలంటే ఆరోగ్యంగా..అందంగా ఉన్న బిడ్డను తీసుకుంటారు. కానీ లోపం ఉందని తెలిసీ ఎవరైనా బిడ్డను దత్తత తీసుకుంటారా? అలా తీసుకున్న తరువాత తమ జీవితాన్నే త్యాగం చేసి తానే తల్లీ దండ్రీ అన్నీఅయి ఆ బిడ్డే లోకంగా జీవించేవాళ్లును ఏమనా
ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేస్తున్నక్రమంలో ఫైర్ఫైటర్ ఆండ్రూ ఓడ్వైర్ పై ఓ చెట్టు పడి మృతి చెందారు. అలా చనిపోయిన ఆండ్రూ ఓడ్వైర్కు అంతిమ సంస్కారాలలో ఓ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సిడ్నీలో 36 ఏళ్ల ఆండ్రూ ఓడ్వై�
తన రచనలు, గానంతో ప్రజలను ఉర్రూతలూగించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మకమైన కబీర్ సమ్మాన్ పురస్కారం లభించింది. ఏటా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కళాకారులకు, సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఈ పురస్కారాన్ని ర
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం వ్యవశాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకట
ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �
ప్రతీ సంవత్సరం ప్రముఖులకు బిరుదులు ఇచ్చినట్లుగానే 2019 సంవత్సరం కూడా టీ సుబ్బిరామిరెడ్డి తన పుట్టిన రోజు(17 సెప్టెంబర్ 2019) నాడు సహజనటి జయసుధకు అభినవ మయూరి బిరుదు ప్రధానం చేస్తున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి, ఈసారి ఆశా భోంస్లే,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం పలువురు ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు ఈ పథకానికి అరుదైన అవార్డ్ దక్కింది. ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ�
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ పేరును భారత వాయుసేన వార్ టైమ్ గాలంట్రీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అవార్డును ఈ ఏడాది మోడీకి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఇది రష్యా దేశ అత్యున్నత పురస్కారం. రెండు దేశాల మధ్య వ్య�