ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అప్పారావు పురస్కారం ప్రకటించారు. దీనిపై సాహితీ వేత్తలు, హేతువాదుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మై హోమ్ ఇండస్ట్రీస్ కు మహా పురస్కారం
సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా వారసురాలు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయగా నిరూపించుకుంటున్నారు.
80 వేల టూత్ బ్రష్లతో ఫాస్ట్మినార్ నిర్మించి ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గిన్నిస్ రికార్డ్ సాధించింది.
అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్, రెండు బీచ్లకు రావడంతో దేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య 10కి చేరుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రముఖ ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది.
Stop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై ఆయన స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డు
AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక కేటగిరీలో ఏపీ రెండు అవార్డులు సొంతంచేసుకున్నది. బెస్ట్ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక క
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�
ఓ బిడ్డను దత్తత తీసుకోవాలంటే ఆరోగ్యంగా..అందంగా ఉన్న బిడ్డను తీసుకుంటారు. కానీ లోపం ఉందని తెలిసీ ఎవరైనా బిడ్డను దత్తత తీసుకుంటారా? అలా తీసుకున్న తరువాత తమ జీవితాన్నే త్యాగం చేసి తానే తల్లీ దండ్రీ అన్నీఅయి ఆ బిడ్డే లోకంగా జీవించేవాళ్లును ఏమనా