Award

    ఉమెన్స్ డే : 10టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ రచనకు అవార్డ్ 

    March 9, 2019 / 07:39 AM IST

    హైదరాబాద్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 21మంది మహిళలను ప్రభుత్వం సత్కరించింది. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో  10టీవీ సబ్ ఎడ�

    అభినందన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’

    March 3, 2019 / 03:41 PM IST

     ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్  కమాండర్ అభినందన్ వ‌ర్థ‌మాన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన స‌మితిఆదివారం(మార్చి-3,2019) ప్రకటిచింది.ఏప్రిల్‌ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభి�

    దేశంలోనే బెస్ట్ : ఉత్తమ దర్యాప్తు అధికారిగా ఏసీపీ రంగారావు

    March 2, 2019 / 02:47 AM IST

    దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించింది. తొలి అవార్డు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్. రంగారావుకు దక్కింది. ప్రస్తుతం స్పెషల్ బ్రాం�

    సియోల్ అవార్డు స్వీకరించిన మోడీ : ఈ పురస్కారం భారతీయులదే 

    February 22, 2019 / 09:39 AM IST

    సియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు.  ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు.  దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదే

    దక్షిణకొరియా ఇస్తోంది : మోడీకి శాంతి బహుమతి

    February 21, 2019 / 07:00 AM IST

    సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు

    వారు అర్హులు కాదా : భారతరత్నపై ఒవైసీ వ్యాఖ్యలు

    January 28, 2019 / 10:27 AM IST

    హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై  ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మహారాష్ట్ర కళ్యాణ్‌లో జరిగిన బహుజన సభలో ఒవైసీ  మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భార

    తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం 

    January 26, 2019 / 09:38 AM IST

    ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు  పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం ఒడిశా :  సేవకు అరుదైన గౌరవం దక్కింది.  పేదరికంలో వున్నా..సేవాగుణం�

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 26, 2019 / 05:17 AM IST

    ఒకప్పుడు ఉగ్రవాది : ఇప్పుడు అశోకచక్ర అవార్డ్ 

    January 24, 2019 / 06:56 AM IST

    ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయ‌క్ న‌జీర్ అహ్మ‌ద్ వాని.  

    ప్రతిభకు పట్టం : ఎంపీ కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్

    January 22, 2019 / 03:49 AM IST

    హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�

10TV Telugu News