Home » Ayodhya case
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం భక్తి కాదని, భారత భక్తి భావాన్ని బలోపేతం చ�
వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణా�
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ‘సున్�
పోలీసులు ఎలాంటి లీవులు తీసుకోవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా తదుపరి తీర్పు వచ్చేంత వరకు సెలవులు తీసుకోవద్దని సూచించారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం
అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను నిలదీసినట్లు ప్రవర్తించడంపై ధర్మాసనం �
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ �
వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన విచారణలో తాజాగా సుప్రీంకోర్టు మరో డెడ్ లైన్ విధించింది. కొన్ని రోజులుగా ఈ వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం 37వ రోజు విచారణ జరిగ�
సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి తీసుకున్నాయి. ఈ కేసు ని
అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనలకు గడువు విధించారు. నెల రోజుల్లో అంటే అక్టోబర్ 18తో వాదనలు
ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద రామజన్మభూమి క�