Home » Azam Khan
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది.
అనుకున్నదే జరిగింది. అద్భుతాలు ఏమీ నమోదు కాలేదు. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ జట్టు నిష్ర్కమించింది.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, మరో క్రికెటర్ ఆజం ఖాన్ తన ముఖాన్ని కరెన్సీ నోట్లతో తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ నెటిజన్లు తీవ్రవిమర్శలు గుప్పించారు.
పొద్దున్నే జైలు నుంచి మార్చడంపై అనుమానాలు వచ్చాయి. అలాగే అజాం ఖాన్ కుటుంబం చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని వాపోతున్నారు. దీంతో పోలీసు వాహనంలో కూర్చోవడానికి అబ్దుల్లా ఆజాం నిరాకరించారు
కోర్టు విచారణ తర్వాత ఆజాం ఖాన్, ఆయన కుటుంబాన్ని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తీసుకువెళుతున్నప్పుడు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, అజాం ఖాన్ మద్దతుదారులు జైలు వెలుపల చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఖాన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడటంతో, రాంపూర్ సదర్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై పరాభవం పొందారు
ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల
రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి "రాజ
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగ�
అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.