Babu

    మోడీపై టీడీపీ యుద్ధం : ధర్మపోరాట దీక్ష భారీ ఏర్పాట్లు

    February 11, 2019 / 01:21 AM IST

    ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష స్టార్ట్ కానుంది.&nbs

    పర్యటనలపై ఉత్కంఠ : ఢిల్లీకి బాబు..జగన్

    February 4, 2019 / 04:05 AM IST

    విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�

    స్వీట్ మెమరీ : చిన్నారి ప్రణయ్‌తో అమృత 

    February 1, 2019 / 10:19 AM IST

    మిర్యాలగూడ : మిర్యాలగూడ ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. పరువు హత్య ఒకటి. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. 20

    బాబు కసరత్తు : కౌలురైతులకు సాయం!

    January 31, 2019 / 02:45 AM IST

    విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పల

    నీలినీడలు : అఖిలపక్ష భేటీకి పార్టీల దూరం

    January 30, 2019 / 12:53 AM IST

    విజయవాడ : చంద్రబాబు సారథ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలక్ ఇచ్చాయి. సమావేశానికి తాము రావడం లేదంటూ.. బహిరంగ లేఖలు రాశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కో�

    టీజీ కామెంట్స్‌పై బాబు సీరియస్

    January 23, 2019 / 10:02 AM IST

    విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�

    టీడీపీ సమన్వయ కమిటీ : సీనియర్లకు బాబు క్లాస్

    January 21, 2019 / 08:18 AM IST

    విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ తరుణంలో అలర్ట్‌గా ఉండాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుస్సా చేశారు. ఒక విధంగా చెప్పా

10TV Telugu News