Home » Babu
శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో బాబు వెల్లడించిన విషయాలు పూర్తిగా తప్పని మంత్రి బుగ్గన వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సభలో స్పీడ్గా చదివి వినిపించారు. రాజధాని విషయంలో కేవలం 15 వందల మంది అభిప్రాయమే తీసుకున్నారని చెప్పారు. �
అమరావతిని రాజధానిగా పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు..గుంటూరు, బెజవాడ మధ్య రాజధానిని కట్టుకోవాలి..బాబు చేసిన తప్పు మరలా చేయడం కరెక్టు కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆయనతో
GN RAO కమిటీకి కొత్త అర్థం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి కమిటీగా అభివర్ణించారు. ఎవరూ అడగకపోయినా..GN RAO కమిటీ వేశారని, ఈ కమిటీ నిబద్ధత ఏంటీ అని ప్రశ్నించారు. కమిటీకి జగన్ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే..జీఎన్ రావు పరీక్ష రాశారని విమర్�
పశ్చిమగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందస్�
వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫై
పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే
ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయన�
ఏపీ రాష్ట్రంలో మరోసారి TDP అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జోస్యం చెప్పారు.
వృద్ధులు, మహిళలు, యువకులు ఉదయమే ఆరు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారని, EVMలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో సెంటిమెంట్ రగలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మోడీ, జగన్, కేసీఆర్లను దొంగల ముఠాతో అభివర్ణించిన చంద్రబాబు… కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని స్పష్టం చే�