Home » Balagam Movie
ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు మరోసారి అందరికీ షాకిస్తూ, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు �
టాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన ‘బలగం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం, బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్గా నిలవడమే కాకుండా, కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను తెచ�
టాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనాలు పలుకుతారని మరోసారి నిరూపించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కమెడియన్ వేణు డైరెక్ట్ చేయడటంతో ఈ సిని�
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన బలగం సినిమా భారీ విజయం సాధించింది. సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రయూనిట్ ఆదివారం నాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత�
బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో భారీగా ప్రేక్షకులు వచ్చారు. తెలంగాణ కథ అని చెప్పడంతో నైజాంలో మరిన్ని కలెక్షన్స�
జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ‘బలగం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. కాగా నేడు చిరంజీవి బలగం టీంని అభినందిస్తూ సన్మానం చేశాడు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇన్డైరె�
వేణు ఈ వివాదంపై మాట్లాడుతూ.. అయన చెప్పిన కథ అయన చెప్పేదాకా కూడా నేను చదవలేదు, చూడలేదు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ లు ఇలా చాలా పెద్ద కుటుంబం మాది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా................
తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.....................