-
Home » Ballari
Ballari
బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు
Gali Janardhan Reddy : బళ్లారి శివార్లలో రూ.3కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పుపెట్టడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిపై హత్యాయత్నం..
Ballari : కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది.
బళ్లారిలోని ఆ శివాలయంలో యాంకర్ సుమ ప్రత్యేక పూజలు..
తాజాగా యాంకర్ సుమ ఈ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఎన్నికల వేళ అతడి వద్ద 5.6 కోట్ల డబ్బుల కట్టలు, 103 కిలోల వెండి, 3 కిలోలు బంగారం స్వాధీనం
Lok Sabha elections 2024: పక్కా సమాచారం మేరకు దాడి చేసినట్లు ఎస్పీ రంజిత్ కుమార్ తెలిపారు. ఆ డబ్బు..
Congress President Election: రేపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ ఓటు వేయబోయేది అక్కడ్నుంచే
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
Puneeth Rajkumar : పునీత్ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి
బళ్లారి నగరంలో పునీత్రాజ్కుమార్ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. పునీత్రాజ్కుమార్ మరణం
Karnataka: కాటేసిన పామును పట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన వ్యక్తి
బళ్లారిలోని కంప్లీ తాలూకాలో ఓ 30ఏళ్ల వ్యక్తి తనను కాటేసిన పాముతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉప్పరహల్లి గ్రామంలోని కడప్పా అనే వ్యక్తి చేతిపై కాటేసిన పామును పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
Corona Effect : ఐదు రోజుల పాటు లాక్ డౌన్..బయటకు వస్తే అంతే సంగతులు
బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్డౌన్కు ఆదేశాలను జారీ చేసింది.
మైనింగ్ కింగ్ గాలి జనార్దర్ రెడ్డికి కరోనా
కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి(53)కి కరోనా వైరస్ సోకింది. స్వల్ప అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్ అని వైద్య
సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం
ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�