bandh

    15 రోజులు ప్రయాణాలు మానుకోండి, రాష్ట్ర ప్రజలకు సీఎం విజ్ఞప్తి

    March 15, 2020 / 02:09 PM IST

    రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం

    తెలంగాణలో థియేటర్లు బంద్!

    March 14, 2020 / 04:47 AM IST

    కరోనా ప్రభావంగా ఇప్పటికే పలు ఇండస్ట్రీలు నష్టాల భారిన పడగా.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో భాగంగా ప్రభుత్వాలు ముందస్తు చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభావం ఉంటుందని భావ�

    మందుబాబులకు జగన్ సర్కార్ షాక్: ఏపీలో లిక్కర్ షాపులు బంద్

    March 10, 2020 / 02:05 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు ప్రభుత్వమే నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే మద్యం, డబ్బు ప్రలోభాలు లేకుండా చూడాలని చెబుతున్న సీఎం జగన్.. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసు�

    పోలీసుల తీరుకు నిరసనగా అమరావతి బంద్

    February 22, 2020 / 01:38 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్‌ పాటిస్తున్నారు. గ్రామస్తులపై  పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్‌ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �

    జాగ్రత్త పడండి : 24 గంటలు నీటి సరఫరా బంద్..ఎక్కడంటే

    January 27, 2020 / 01:55 AM IST

    గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్‌లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం

    అమరావతి రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్

    January 21, 2020 / 05:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�

    సబ్ కా మాలిక్ ఏక్ హై : షిర్డీలో బంద్..భక్తుల ఇక్కట్లు

    January 19, 2020 / 06:01 AM IST

    షిర్డీలో భక్తుల రద్దీ అంతగా కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఉండే షిర్డీలో ప్రస్తుతం ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే..దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు.  షిర్డీతో పాటు 25 గ

    మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తన… రేపు రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపు

    January 3, 2020 / 10:47 AM IST

    రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.

    రాజధాని గ్రామాల్లో డిసెంబర్19, గురువారం బంద్

    December 18, 2019 / 02:43 PM IST

    ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత  ఏర్పడింది.  దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన�

    బస్సు నడిపాడని : తాత్కాలిక డ్రైవర్ పై దాడి

    October 19, 2019 / 06:38 AM IST

    కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్‌ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్‌ బస్‌ నడపడంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. తాము నిరసన చేస్తుంటే బస్సు ఎలా నడుపుతావంటూ అతనిపై చేయిచేసుకున్నారు కార్మికులు. బస్సును అడ్డుకుని

10TV Telugu News