Home » bandh
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్కు
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పె
హైదరాబాద్ : రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా మార్చి 20 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట�
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోర్డర్ లో టెన్షన్ వాతావరణంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మిరేజ్ 2000 పాక్ పై దాడి అనంతరం ఫిబ్రవరి 27న రెండు దేశాల వైమానిక దళాల�
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి లావాదేవీలు జరుగబోవని
కొద్ది రోజుల క్రితం గుజరాత్ ప్రభుత్వం విద్యకు ఆటంకం కలుగుతుందంటూ ప్రైమరీ స్కూల్స్లో మొబైల్ గేమ్ పబ్జీని రద్దు చేసింది. ఇప్పుడు గుజరాత్లోని ఫారుల్ యూనివర్సిటీ విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన నిర్ణయం తీసుకుంది. కాల�