bandh

    ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్‌

    October 19, 2019 / 02:06 AM IST

    ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు

    అక్టోబర్ 14న ఖమ్మం జిల్లా బంద్

    October 13, 2019 / 10:28 AM IST

    ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ

    ఆర్టీసీ సమ్మె : రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

    October 5, 2019 / 01:48 AM IST

    తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600

    రెండు రోజులు హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్

    September 4, 2019 / 02:04 AM IST

    ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.

    పోలింగ్ ఎఫెక్ట్ : రెండు రోజులు మందు బంద్

    April 9, 2019 / 01:01 PM IST

    తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.

    ఎలక్షన్ అలర్ట్ : రెండు రోజులు మద్యం షాప్స్ బంద్ 

    April 9, 2019 / 03:47 AM IST

    హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది.  ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పె

    బాబులూ తెచ్చిపెట్టుకోండి : హైదరాబాద్ లో లిక్కర్ బంద్

    March 19, 2019 / 03:48 AM IST

    హైదరాబాద్ : రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా మార్చి 20 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట�

    బోర్డర్ లో టెన్షన్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు బంద్

    February 27, 2019 / 10:22 AM IST

    హైద‌రాబాద్‌: భారత్-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. బోర్డర్ లో టెన్షన్ వాతావరణంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మిరేజ్ 2000 పాక్ పై దాడి అనంతరం ఫిబ్రవరి 27న రెండు దేశాల వైమానిక ద‌ళాల�

    అమర జవాన్లకు నివాళి : దేశవ్యాప్తంగా వ్యాపారుల బంద్

    February 18, 2019 / 04:12 AM IST

    ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి.  దీంతో  దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి  లావాదేవీలు జరుగబోవని

    సైకిల్ యూనివర్సిటీ: పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్

    February 6, 2019 / 06:18 AM IST

    కొద్ది రోజుల క్రితం గుజరాత్ ప్రభుత్వం విద్యకు ఆటంకం కలుగుతుందంటూ ప్రైమరీ స్కూల్స్‌లో మొబైల్ గేమ్ పబ్జీని రద్దు చేసింది. ఇప్పుడు గుజరాత్‌లోని ఫారుల్ యూనివర్సిటీ విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన నిర్ణయం తీసుకుంది. కాల�

10TV Telugu News