Home » bandh
హైదరాబాద్ : ఆటోలు..క్యాబ్లలో ప్రయాణం చేస్తుంటారా ? అయితే మీరు 2019, జనవరి 8వ తేదీన ప్రయాణం చేయలేరు. ఎందుకంటే రోడ్లపై ఆటోలు, క్యాబ్లు తిరగవు. డిమాండ్లు పరిష్కరించాలంటూ వెహికల్స్ కు ‘బ్రేకు’లు వేయనున్నారు. ఎక్కడికక్కడనే వేలాదిగా వాహనాలు నిలి�
తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని…కేరళలో గొడవల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందని…అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు అయ్ప�
పండళంలో బీజేపీ కార్యకర్త మృతి. ఎక్కడా తెరుచుకోని దుకాణ సముదాయాలు. త్రిశూర్లో బస్సులపై రాళ్ల దాడి. దాదాపు 60 బస్సులపై దాడి. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు. అన్ని పరీక్షలను వాయిదా వేసిన కేరళ
తిరువనంతపురం : కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాయి ఎక్కడి నుండి పడుతుందో…ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శబరిమల ఆ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ