Home » Bandi Sanjay Kumar
ఈ రోజు తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.
లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు..? హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?
కవిత బెయిల్ అంశంపై బండి సంజయ్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.
బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. విలీనాలు వద్దు దండం పెడతా. బీఆర్ఎస్ పార్టీని చేర్చుకోవాల్సిన అవసరం ...
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం... ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.