Home » Bandi Sanjay Kumar
పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరీంనగర్
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.
తెలంగాణలో త్వరలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆగస్టు 9న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మొదలు కానుంది. చార్మినార్ భా
Bandi Sanjay in Delhi : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీబాట పట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన రెండోసారి హస్తిన వెళ్లారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే.. బండి సంజయ్ హస్తిబాటపట్టడం తెలంగాణ పాలిటిక్స్లో ప్రాధాన్యతన�