Home » Bangalore
Tejas: పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శనివారం ప్రయాణించారు. రెండు రోజులు పర్యటన నిమిత్తం ఆయన ప్రస్తుతం బెంగళూర్లో ఉన్నారు. ఆత్మనిర్భ
నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ED ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్ చేసిందని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీంట్లో భాగంగా బెంగళూరులోని ఈడీ ఆఫీసు ముందున్న
బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా..
కర్ణాటక మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర బెంగళూరులో హత్యకు గురయ్యాడు. పలు యూట్యూబ్ ఛానల్స్, టీవీ సీరియల్స్ లో నటించిన సతీష్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో..............
Gold Rates Today : బంగారం ధరలు పెరిగాయి. భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి.
కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్లను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్ఐహెచ్ మినీ ప్రొటీన్లుగా పేర్కొన్నారు.
ఊహించని ఘటనతో ముందు దిగ్ర్భాంతి గురైన టికాయత్ అనుచరులు...నిరసనకారులపై ఎదురుదాడికి దిగి వారితో తలపడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు పూర్తిచేసిన దరఖాస్తు, ఇతర సర్టిఫికెట్ కాఫీలను మే 9, 2022 తేదిలోపు పంపాల్సి ఉంటుంది.
తన కెరీర్ బిగినింగ్ డేస్లో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల మాట్లాడాడు. సినీ అవకాశాల కోసం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఇప్పటిరవకు అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.