Home » Bangalore
నటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో ఈ నెల 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించి పలు సూచనలు చేశారు.
‘‘నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపు
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఈ/బీటెక్), డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన అమ్మాయిల కోసం ఒక కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ను అద్దెకు ఇచ్చేందుకు ఒక వెబ్ సైట్ రూపొందించారు బెంగళూరు యూత్.
కారులో వెళ్తే ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించిన వైద్యుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు ఆ కారును ట్రాఫిక్ లోనే విడిచేసి, కారు దిగి పరుగులు తీశాడు. మూడు కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్లాడు. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకున�
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్�
ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆయన 2019 నుంచి విచ
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ.. పలువురు స్వాతంత్ర్య సమయయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో టిప్పు సుల్తాన్కు చెందిన పోస్టర్ కూడా ఉంది. అయితే, దాన్ని కొందరు చిం�