Home » Banners
NOTA Banner: తొందరలో జరగనున్న పూణె ఉపఎన్నికల్లో నోటాను ఎంచుకోవాలని బ్రాహ్మణ ఓటర్లను కోరుతూ వెలిసన బ్యానర్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్రాంబాగ్ పోలీసుల�
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద తాము చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన చెప్పార
‘బిగ్ బీ, ‘షో యువర్ బిగ్ హార్ట్’ అనే బ్యానర్లతో ముంబలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు.
ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.
వారంతా ఒకప్పుడు ఆపార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. వారి కమిట్మెంట్ చూసి పార్టీ అధిష్టానం కూడా పదవులు కట్టబెట్టింది. అయితే ఇటీవల వారంతా రాజకీయ భవిష్యత్తు నిచ్చిన పార్టీని కాదని.. మరో పార్టీలోకి జంప్ అయ్యారు. అయినా.. వారిమీదున్న అభిమానమో.. ల�
భద్రాద్రి కొత్తగూడెం : పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భార�
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్ట�
విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�
గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�