Home » bapatla district
ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.
10th క్లాస్ అబ్బాయి అమర్ నాథ్ని దారుణంగా కొట్టి తగలబెట్టటం నేరం కాదా సార్?అమర్ నాథ్ తన అక్కని వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని అతనిని నిలదీయటమేనా ఆ బీసీ బాలుడు అమర్ నాథ్ చేసిన పాపం? వైసీపీ బుద్ధితో కాకుండా దయచేసి
నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు. ఆశపడండి, దురాశ పడవద్దు… అంటూ కరపత్రంలో యువకుడు కోటేషన్స్ రాశాడు.
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.
హైదరాబాద్లో ప్రముఖ హోటల్గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని హైదరాబాద్కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్లోని అండర్ పాస్ బ్రిడ్జి కిం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.