-
Home » bapatla district
bapatla district
తల్లి మరో పెళ్లి చేసుకుందని కొడుకు దారుణం.. అన్నతోకలిసి బావి వద్దకు వెళ్లి..
Mother remarriage son committed suicide : తల్లి మరో పెళ్లి చేసుకుందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా మంగళగిరి మండలంలోని
సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ వాయిదా.. కారణం ఇదే..
Suryalanka Beach Festival: బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీరంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు
మేదరమెట్లకు వైఎస్ జగన్, షర్మిల
ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.
అమెరికాలో దారుణం.. తెలుగు యువకుడు దుర్మరణం
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.
Sanghamitra Express: సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం..
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Nara Lokesh : జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది : నారా లోకేశ్
10th క్లాస్ అబ్బాయి అమర్ నాథ్ని దారుణంగా కొట్టి తగలబెట్టటం నేరం కాదా సార్?అమర్ నాథ్ తన అక్కని వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని అతనిని నిలదీయటమేనా ఆ బీసీ బాలుడు అమర్ నాథ్ చేసిన పాపం? వైసీపీ బుద్ధితో కాకుండా దయచేసి
Bapatla: పెళ్లికోసం ఓ యువకుడు అత్యుత్సాహం.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కరపత్రాలు.. రంగంలోకి పోలీసులు
నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు. ఆశపడండి, దురాశ పడవద్దు… అంటూ కరపత్రంలో యువకుడు కోటేషన్స్ రాశాడు.
Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.
Airplane Stuck Under Bridge: అయ్యయ్యో ఎంత పనైంది! బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం..
హైదరాబాద్లో ప్రముఖ హోటల్గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని హైదరాబాద్కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్లోని అండర్ పాస్ బ్రిడ్జి కిం
Jagananna Vidya Deevena: పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు.. విద్యార్థుల ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.