Home » Bapatla
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లా చీరాల హైవేపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్లెక్సీలు వెలిశాయి. ఈ ప్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు రక్షించారు.
బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల మహిళపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
కుటుంబంలో జరిగిన గొడవల్లో బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు.... చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.
కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు.
అదే గ్రామానికి చెందిన మద్ది పద్మారావు అనే వ్యక్తి వాలంటీర్ శారద గొంతుకోసి నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు.
bapatla police arrested women, theft case : ఏపీ తెలంగాణాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం బాపట్లలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్దనుంచి బంగారం,వెండి నగదు స్వా�