-
Home » Bars
Bars
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. బార్ల వ్యాపారులకు బిగ్ రిలీఫ్
గతంలో రిటైల్ షాపులతో పోలిస్తే బార్లకు మద్యం ఎక్కువ ధరకు సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఏపీలో కొత్త బార్ పాలసీ.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి.. వారికి 10శాతం షాపులు
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు.
మందుబాబులకు షాక్..! లిక్కర్ బంద్..! మహారాష్ట్రవ్యాప్తంగా 20వేల బార్లు మూసివేత.. ఎందుకంటే..
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్కు తమ మద్దతును ప్రకటించాయి.
హైదరాబాద్ లో ఆ రోజు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు పర్మిషన్..!
ఇటు హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
Washington Recruits Dogs And Cats: ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లుల నియామకం
అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఎలుకల బెడద పెచ్చుపెరగడంతో వీటి నివారణకు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలుకలపై యుద్ధం ప్రకటించింది. ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లులను తాజాగా రంగంలోకి దించారు....
MV Ganga Vilas: గంగా క్రూయిజ్పై సంచలన ఆరోపణలు చేసిన అఖిలేష్ యాదవ్
యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని
Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి
Pigeon Biryani in BArs : బార్, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ..! ఆధారాలు సేకరించి పోలీసులకు రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫిర్యాదు
బార్, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ వడ్డిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఆర్మీ అధికారి.
New Year Celebrations 2022 : బార్లు, పబ్ల యాజమానులకు పోలీసు కమీషనర్ వార్నింగ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు, పబ్ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.
Bars & Pubs : తెల్లవారుఝూము 3 గంటల దాక బార్లకు, పబ్లకు అనుమతి
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.