Home » BCCI
ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది..
సెప్టెంబర్ 9-28 తేదీల మధ్య ఆసియా కప్ (Asia Cup 2025) జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది.
ఆసియాకప్లోనూ భారత జట్టు పాక్తో ఆడకూడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh BCCI Asia Cup Stance ) అన్నాడు.
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో వారు వన్డే ఫార్మాట్కు కూడా..
ఆసియా కప్లో ఆడేందుకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, సిరాజ్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టులు ఆడాడు. అతని విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంది.
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
సెప్టెంబర్లో భారత అండర్-19 పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
వారిద్దరి పనితీరు పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.