Home » BCCI
మరికొద్ది రోజుల్లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు కేఎల్ రాహుల్ హాజరుకాలేకపోతున్నాడు. దీంతో ముందుగా వైస్ కెప్టెన్ గా నిర్ణయించిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌ�
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్
టీమిండియాకు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.
సంచలన పేస్ బౌలర్, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ, నిలకడగా రాణిస్తూ..(Umran Malik Call Up)
MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా?
సాధారణంగా ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లను రాత్రి 7 గంటలకు టాస్ వేసి 7.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ ను కూడా ఇలాగే నిర్వహించాలి. కానీ,
బీజేపీనే బీసీసీఐపై నిజమైన నియంత్రణతో వ్యవహరిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆరోపించారు. క్రికెట్ పాకిస్తాన్తో సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు.