Home » BCCI
వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే..
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
లతా మంగేష్కర్ కి పాటలు అంటే ఎంత ఇష్టమో క్రికెట్ కూడా అంతే ఇష్టం. క్రికెట్తో, క్రికెటర్స్ తో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 1983లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో వన్డే వరల్డ్కప్...
మహిళల ఐపీఎల్ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్రతి ఒక్కరికీ రివార్డు ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేలానికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా బీసీసీఐ చెబుతోంది
ఈ ఏడాది ఆరంభంలోనే దూకుడు మీదున్న టీమిండియాకు దక్షిణాఫ్రికా టూర్లో చేదు అనుభవం ఎదురైంది.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి హఠాత్తుగా వైదొలిగిన తర్వాత, అతని స్థానంలో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అభ్యర్థుల జాబితా చాలా పెద్దదిగా ఉంది.