Home » BCCI
భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా సారథ్యం వహించేది ఎవరు అనేది తేలిపోయింది. టీమిండియా టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది.
వన్డే సిరీస్లో కోహ్లీ ఆడతాడు: బీసీసీఐ
భారత వన్డే(ODI) జట్టుకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నియమించింది.
భారత జట్టుకి కొత్త వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి స్థానంలో జట్టు బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ.
టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత అతని రెగ్యూలర్ కెప్టెన్సీపై సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్ లకు కెప్టెన్ గా కొనసాగుతున్న.....
ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. బీసీసీఐ సెట్ చేసిన నవంబర్30
న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన
అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు.
క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది.