Home » BCCI
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలపై బీసీసీఐ (BCCI)..ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండానే..ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. యూఏఈలో మిగిలిన
భారత యువ వికెట్ కీపర్, పవర్ హిట్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ వచ్చేశాడు.. డెల్టా కరోనాను జయించిన పంత్.. టీమిండియా క్యాంపులోకి రీఎంట్రీ ఇచ్చాడు. పూర్తిగా కోలుకున్న పంత్.. డర్హామ్ లోని టీమిండియా క్యాంపులో చేరాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశాడు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు.
Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపా�
క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించే విషయంలో అతిపెద్ద అడ్డంకి తొలగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) అభ్యర్థన మేరకు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్ను మార్చడాన�
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానె వైస్ కె�
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీ సేన.
2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కరోనా సంక్షోభంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ ఏడాది జరగబోయే T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)కి సమయం ఇచ్చింది.