Home » BCCI
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ చేరుకుంది. సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.
ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా...
బీసీసీఐ సమావేశంలో ఐపీఎల్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వర్చువల్ పద్దతిలో జరిగే సమావేశంలో... అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్పై చర్చించారు.
బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మేర ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కి తమ దేశ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ ను ముందుకు జరపాలని..
కరోనా మహమ్మారి రెండో వేవ్ దేశాన్ని అతులాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పోరాటంలో తన వంతు కృషి చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా ప్లేయర్లకు వారు క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు చేయాల్సిన ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది.
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ టోర్నమెంట్ వాయిదాతో, ప్రసారం మరియు స్పాన్సర్షిప్ ఖర్చుల రూపంలో BCCI రూ .2వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడ�
Sponsors & Advertisers: ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన తర్వాత.. మ్యాచ్ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ ఇండియా ఛానల్ తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. 2018-2022 ఐదు సంవత్సరాలకు గాను స్టార్ స్పోర్ట్స్ ఛానల్.. ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులను రూ.16,348 కోట్లక
బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచినప్పటికీ కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.