Home » BCCI
ipl season : ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. BCCI తో పాటు ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేశారు. ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ ను కూడా ఒక వేదికగా చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏ�
ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో చివరి రెండు టెస్ట్లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్లకు ఉన్న జట్టునే భారత జట్టు కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని ఉమేశ్ యాదవ్ జట్టు�
BCCI fitness test: బీసీసీఐ ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్యూర్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకరిద్దరు కాదు ఆరుగురు ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీశ్ రానా, లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ రాముల్ �
Ravi shastri age : టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఏజ్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. ఆయన వయస్సు 120 ఏళ్లు అని సమాధానం ఇస్తోంది గూగుల్. ఏ చిన్న సమాచారం కావాలన్నా..గూగుల్ ను ఆశ్రయిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా..గ
India vs England: కరోనా చేసిన కనికట్టుకు క్రికెట్ వైభవం సగం తగ్గినట్లు అయింది. ఐపీఎల్ మ్యాచ్లు స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే కేవలం టీవీలలో చూసే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలనుకుంది బీసీసీఐ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�
BCCI Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా రికార్డులకు ఎక్కిన బిసిసిఐ బోర్డు.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 14,489.80 కోట్ల రూపాయలతో అతిపెద్ద ఆస్తి ఉన్న క్రికెట్ బోర్డుగా మారింది. 2018–19 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు బోర్డు ఆదాయాన్ని రూ. 14,4
BCCI president Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2021, జనవరి 02వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. గుండెపోటు వచ్చినట్లు తెల�
IPL 2022 to be a 10-team : IPL 2022 సీజన్ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు మరో రెండు టీమ్లను అదనంగా చేర్చింది. మొత్తం 10 జట్లు మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం అహ్మదాబాద్లో వార్షిక సర్వసభ్య సమావేశం జ�