BCCI

    ICC మొమరబుల్ వీడియో : బ్యాటింగే కాదు..వికెట్లు తీయగలం

    December 17, 2020 / 03:55 PM IST

    when batsmen take wickets ICC : బ్యాటింగ్ కాదు..వికెట్లు తీయగలం అంటున్నారు బ్యాట్స్ మెన్స్. అవును బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దీనికి సంబంధించిన ఓ మొమరబుల్ వీడియోను ICC షేర్ చేసింది. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. జయవ

    India vs Australia : టీమిండియా టీం, పంత్, గిల్‌లకు దక్కని స్థానం

    December 16, 2020 / 04:18 PM IST

    India vs Australia 1st Test : ఆస్ట్రేలియా – భారత్ తొలి టెస్టు మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డే అండ్ టెస్టు, పింక్ బాల్‌తో ఆట జరుగనుంది. ఈ మ్యాచ్‌ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆడిలైడ్ ఓవల్‌లో 2020, డిసెంబర్ 17వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కానుం

    దేశవాళీ క్రికేట్‌కు BCCI గ్రీన్ సిగ్నల్

    December 14, 2020 / 08:57 AM IST

    Domestic cricket season : దేశవాళీ క్రికెట్‌కు BCCI ఆదివారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 టోర్నమెంట్‌ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్�

    రెండు ఐపీఎల్ టీంలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్, జైషాకు మరో అత్యున్నత పదవి

    December 3, 2020 / 03:18 PM IST

    బీసీసీఐ కొత్త ఐపీఎల్ టీంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇండియాకు చెందిన ఐసీసీ రిప్రజంటేటివ్‌లతో పాటు ముగ్గురు కొత్త నేషనల్ సెలక్టర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దాంతో పాటు ఏజీఎమ్ హోల్డింగ్‌లో పెట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత 23పాయింట్�

    దేశం కోసం, కదిలిస్తున్న సిరాజ్ నిర్ణయం

    November 22, 2020 / 04:08 AM IST

    Bereaved Mohammed Siraj : తండ్రి అంత్యక్రియల విషయంలో టీమిండియా పేస్ మహ్మద్ సిరాజ్ తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలిస్తోంది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలోనూ దేశం కోసం ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ (53) మృతి చెందిన సంగతి తెల�

    IPL 2020: యూఏఈ క్రికెట్ బోర్డుకు రూ. వంద కోట్లు ఇచ్చిన BCCI

    November 16, 2020 / 08:03 PM IST

    కరోనా యుగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఐపీఎల్ 2020ని Board of Control for Cricket in India (BCCI) విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభం అయిన IPL 13 వ సీజన్.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. దీనిలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదవసారి టైటిల్

    ఫ్యామిలీలతో సహా ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా

    November 12, 2020 / 07:45 PM IST

    టీమిండియా క్రికెటర్లు గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటనలో భాగంగా ఫ్యామిలీలతో సహా బయల్దేరారు. వారుచేరుకున్న ఫొటోలను బీర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ‘దుబాయ్

    ఐపీఎల్ లో 9 జట్లు!

    November 12, 2020 / 07:59 AM IST

    IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో

    బీసీసీఐలో సెలక్టర్ల పోస్ట్‌లు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే!

    November 11, 2020 / 10:28 AM IST

    BCCI:అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలంటే బీసీసీఐలో కీలకం అయిన సెలెక్టర్ల కమిటీలో ఉద్యోగాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి. ఈ కమిటీలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెడీ అయ్యింది. అర్హత గల అభ్యర్థులు నుంచ

    ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా జట్టు ఇదే.. రోహిత్ అవుట్- జట్టులోకి సిరాజ్

    October 26, 2020 / 09:10 PM IST

    BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సోమవారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న జట్టును ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు 18మంది ప్లేయర్ల పేర్లను ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు సీజన్ ఫైనల్ మ్యాచ్ అయిపో�

10TV Telugu News