Home » BCCI
ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. ముందుగా ఊహించినట్లుగానే కోహ్లీని వెస్టిండీస్ టి20 సిరీస్ కు దూరం పెట్టింది.
కోహ్లిని వెంటాడుతున్న బ్యాడ్లక్..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడే భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. అతడు ఎవరో కాదు.. జట్టు కెప్టెన్సీగా శిఖర్ ధావన్కు బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఐపీఎల్ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్షిప్ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ �
రెండ్రోజుల పాటు ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్వర్క్తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ గెలిచింది.
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టా�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అంపైర్లు, ఆటగాళ్ల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనంతరం రెట్టింపు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గేమ్తో అనుబంధం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పెన్షన్ పెంచాలని నిర్ణయించా
మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారి నెలవారి పెన్షన్ డబుల్ కానుంది. ఈ మేరకు కొత్త పెన్షన్ విధానం రూపొందించింది.