Home » BCCI
అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది.
ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్లో జరగనుంది. అయితే, ఈ టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలు�
బీసీసీఐ అధ్యక్షుడిగా 1983 ప్రపంచ కప్ విజయంలో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. బిన్నీ ఎంపిక పట్ల భారత్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్ర స్పందించారు.
గంగూలీ స్థానంలో బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ నిరూపించుకోవటంతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపక్ చాహర్ టీ20 ప్రపంచ కప్కు దూరమైనట్�
వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్కు బుమ్రా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. దీనిపై బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి షెడ్యూల్ను విడుదల చేశారు.
India vs Australia T20 Match: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కకపోయినప్పటికీ 209 స్కోరును చేసి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్ను నిర
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.