Home » BCCI
వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాల్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకే కాదు, సపోర్టింగ్ స్టాప్కు కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పై సైతం ఒత్తిడి పెర�
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటుపడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ పంత్ను పక్కన పెట్టింది.
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయ
ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా భారత జట్టు ఓడిపోతుండటంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారం�
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 34వ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు విసెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల�
వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.