Home » BCCI
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ఎంట్రీ ఇవ్వనున్
బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే మహిళల ఐపీఎల్ టోర్నీలో జట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు జనవరి 21వ తేదీలోపు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది
ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.
భారత్లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ 20మ
స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్ధిక్ కు అప్పగించిన బీసీసీఐ.. వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతల�
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర