Home » BCCI
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో పూర్తిగా చోటు దక్కించుకోని ఆటగాళ్లూ ఉన్నారు. వారిలో తెలుగు కుర్రాడు హనుమ విహారి కూడా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానె, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారికి బీసీసీఐ సెంట్ర�
గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
బీసీసీఐ (BCCI) ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లక
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా�
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధి�
ముంబై ఇండియన్స్ టీమ్కు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన
బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్కు దూరమయ్
కేఎల్ రాహుల్ కు ఎదురైన పరిస్థితులే తనకూ గతంలో ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నాడు. చాలా బాధాకరమైన క్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఆటగాడు ఈ విధంగా ఔటై వెనుదిరగాల్సి వస్తే అదే తన చివరి ఇన్నింగ్స్ అని అతడికి బాగా అర్థమవుతుందని అన్నాడు. �
టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జేషాకు పంపారు.