Home » BCCI
చాలా మంది ఆటగాళ్లు 80-85 శాతం మాత్రమే ఫిట్గా ఉంటారు. కానీ పూర్తి ఫిట్గా కనిపించి, టీమ్లోకి వచ్చేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారు. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం బుమ్రా ఎంపిక విషయంలో నాకు, జట్టు మేనేజ్మెంట్కు మ�
ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎ�
India vs Australia Test Match : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ�
త్వరలో పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
Teamindia: భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సమరం మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఈ నెల 9నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఇరుజట్ల మధ్య జరుగుతాయి.
ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది. అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రి�
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీత
ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇప్పటికే సర్జరీలు పూర్తయ్యాయి. ఈ సర్జరీ నుంచి కూడా అతడు వేగంగా కోలుకుంటున్నాడు. తన సర్జరీ పూర్తైందని, కోలుకుంటున్నానని కూడా పంత్ తన సోషల్ మీడియా ఖాత�
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.