Home » BCCI
ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత-ఏ జట్టును శుక్రవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
ఐపీఎల్ ముగియడంతో ఇప్పడు అందరి దృష్టి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పై పడింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీతో ఈ మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న అడిడాస్ సంస్థనే జెర్సీ స్పాన్సర్గా మారింది
బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడిని బీసీసీఐ తీసుకుంది.
బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సచిన్.. తొలుత బౌలర్ అవుదామనుకున్నాడట. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం తన కోరికను కొడుకు అర్జున్ టెండూల్కర్తో నెరవేర్చుకుంటున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023 సీజన్కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్రవారం ఖరారు చేసింది. చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ల గాయాల గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. బుమ్రాకు నిర్వహించిన సర్జరీ విజవంతమైందని, అతడు త్వరలోనే ప్రాక్టీస్ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది.
దాదాపు ఏడు సంవత్సరాల తరువాత రోజువారీ భత్యంలో మార్పులు చేశారు. ఇంతక ముందు వరకు ఆఫీసర్ బేరర్లు విదేశీపర్యటన సమయంలో రోజువారి భత్యం కింద 750 డాలర్లు పొందగా ఇప్పుడు దాన్ని 1000 డాలర్లకు పెరిగింది.
బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్ల�