Home » BCCI
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో ఇటీవల బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడాలని భావించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 విషయంలో పాకిస్థాన్ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆసియా కప్ ఆడటానికి తమ పాకిస్థాన్ జట్టు సరిహద్దు దాటి భారతదేశానికి �
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లే�
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అజిత్ అగార్కర్ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది....
టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది. జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా బీసీసీఐ పే�
వెస్ కెప్టెన్గా అజింక్య రహానె ను నియమించడాన్ని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తప్పు బట్టాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత పునరాగం చేసి ఒక్క మ్యాచుల్లో సత్తా చాటగానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఏంటన�
ఈ ఏడాది మార్చిలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బుమ్రా ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నాడట.
సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులో ఎంపిక కాకపోవటానికి ఫిట్నెస్ ఒక కారణం అయితే, మరికొన్ని కారణాలను బీసీసీఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని సర్ఫరాజ్ సన్నిహితులు ఖండించారు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీ టూర్ అద్భుతమైన పద్ధతిలో ప్రారంభించబడింది.