Home » BCCI
యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చిదంట. కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. యో-యో టెస్టులో కోహ్లీ పాస్ అయినప్పటికీ కొందరు క్రికెటర్లు ..
భారత్-పాక్ మ్యాచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇస్త్రో శాస్త్రవేత్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో దేశంలోని పది మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్(ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ మరో 46 రోజుల్లో ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా అభిమానులకు గుడ్న్యూస్ అందింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతి త్వరలోనే గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
వచ్చే ఐదేళ్లకుగాను స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ల మీడియా హక్కులను పొందేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి.
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పు ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అక్టోబర్ 15న నవరాత్రుల మొదటి రోజు వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు