Home » BCCI
ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్-4లో ఈనెల 10న టీమిండియా పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు టీమిండియా ప్లేయర్స్ నెట్స్లో శ్రమిస్తున్నారు. కొలంబోలో వర్షాల కారణంగా టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ ఇండోర్ కే పరిమితమ�
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత జట్టును ప్రకటించింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు.
ఐదేళ్ల కాలంలో టీమిండియా స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది.
శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది.
ఆసియా కప్ (Asia Cup )2023కి ముందు భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరం అయ్యాడు.
ఆర్జీ8 స్పోర్ట్స్ యాజమాని ఫౌజల్ కబీర్ మాట్లాడుతూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియాతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో యూఏఈకి చెందిన జునైద్ సిద్ధిఖీ కాశ్మీర్ విల్లో బ్యాట్తో 109 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడంతో..
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తరువాత వన్డే ప్రపంచకప్కు దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల విక్రయాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది.
2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది....